Blogger Bharathi
మార్చి 22, 2010
at
సోమవారం, మార్చి 22, 2010
|
By:
bloggerbharathi
వినోదములు -చిలకమర్తి లక్ష్మీనరసింహం గారు -- కథ 9
ఒక బ్రాహ్మణుడు సంభావనకు బోయి , యజమానుని జూచి "అయ్యూ చదువు రాని నీచపు ముండ కొడుకులకు వరాహ యిచ్చి
యాత్మ స్తుతి పరనింద చేయని మహానుభావునకు నాకునూ వరహా ఇచ్చి పంపెదరా ఇది ఏమి న్యాము అని యడిగెను.
0 comments:
కామెంట్ను పోస్ట్ చేయండి
కొత్త పోస్ట్
పాత పోస్ట్
హోమ్
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
0 comments:
కామెంట్ను పోస్ట్ చేయండి