మార్చి 22, 2010 | By: bloggerbharathi

వినోదములు -చిలకమర్తి లక్ష్మీనరసింహం గారు -- కథ 9

ఒక బ్రాహ్మణుడు  సంభావనకు బోయి , యజమానుని జూచి "అయ్యూ చదువు రాని నీచపు ముండ కొడుకులకు వరాహ యిచ్చి 
యాత్మ  స్తుతి   పరనింద చేయని మహానుభావునకు నాకునూ వరహా ఇచ్చి పంపెదరా  ఇది ఏమి న్యాము అని యడిగెను.