ఒకటికి ఆరు రెట్లు ఇస్తామని ఇరవైడు కోట్లు రూపాయలు వసులు చేసి ఆ సొమ్ముని షేర్లలో పెట్టి, నష్ట పోయి ఆత్మహత్య చేసుకున్న తల్లి, తండ్రులు, విస్తుపోయి, మైండు పాడైపోయి వెర్రి చూపులు చూస్తున్నా వారి కొడుకు, ఈరోజు టీవీ లో వార్తలలో చెప్పినవిషయం విని ఎంతొ బాధేసింది.
యెoదుకీ అత్యాశ?
కన్న పిల్లల్ని కస్టపడి ఎదగమని , శ్రమయే ఎదగ దానికి సూత్రమనీ చెప్పి, నిజాయితీ తో పిల్లలని పెంచటం మన పాడడాలు మనకి నేర్పిన నిఇతి
మరి ఆ పెద్దలే అత్యాసః కి పోయి ఇలా చేయడం భావ్యమేనా?
ఒకసారి వాళ్ళు జలదరించింది.
పొద్దున్న అనగా పోయి పోద్దుత్నించి సాయంత్రం దాకా జివిక నడవడానికి బతుకుతెరువు కోసం బ్రతికే వాళ్ళమే ఎక్కువ. ఇలాంటి అత్యాషలు తలకేక్కకుండా ముందు మన పిల్లలకి ఒక్కొక్క మెట్టూ ఎక్కడం లో ఉన్న్న మానిసిక ప్రశాంతత ని వివరంచాలి. వాళ్ళు దారి తప్పి , అత్యాశకి పోయి తప్పు చేస్తున్నట్లనిపిస్తే హెచ్చరించాలి. అలాంటిది పెద్దలే పప్పులో కాలేస్తే కుటుంబమే పాడైపొలెదూ ? వాళ్లకి సంబంధించిన కుటుoబీకులు బ్రతికినన్ని రోజులు వేలెత్తి చూపించు కుంటూ ఎలా బ్రతకాలి , ఎలా బ్రతకాలి
మన ఆనందం, అత్యాశ్యా మన తర,తరాల బన్ఢువులనీ ఇలా వెలి చుపులకి బలి చేయడం సమంజసమేనా
ఎందుకిలా జరుగుతోంది?
మనం తినేది ఒక్క ముద్దా కట్టేది ఒక్క బట్టా
మన కోసమే ఐతే ఇంత సంపాదన , ఇంతమంది చదువులు చదివి , మంచి ఉద్యోగం చేస్తే చాలదా /
మనిషి ఆయువు వంద ఎల్లైతే దాన్లో యాభి ఏళ్ళు నిద్ర పోతానికే సరిపోతుంది. దాదాపు పడి ఏళ్ళ వయసు దాకా పెద్దల పెంపకం లోనే జరిగి పోతుంది.
అంటే మొత్తం అరవై ఏళ్ళ బ్రతుకు ఉట్టిగానే వెళ్ళిపోతుంది. మిగిలిన నలభై ఏళ్ళ బ్రతుకులో కొంచం మంచి, కొంచం ప్రేమ, కొంచం డబ్బు చాలవా ?
ప్రతి ఒక్కళ్ళు ఒక అంబానియో , బిర్లా నో, ఒక రతన్ టాటా నో కావాలని ఆశ. అంటే కాదు వాళ్ళలాగా హై క్లాసు బ్రతుకు గడపాలని ఆశ. వాళ్ళలాగా పది మందిని బ్రతించాలని కాకుండా ముంచాలని , తద్వారా తాము కార్లలో,తిరుగుతూ, ఖరీదైన జీవితం గడపాలనీ వెంపర్లాట .
ఎందుకిదంతా
తా దురలేదు, మెడ కో డొలని మన బ్రతుకు,మనం బ్రతకడానికి, ఇంతమంది జిఇవితాలతో ఆడుకోవడం అవసరమా
ఇక్కడ ముఖ్యంగా మరో విషయం ఉంది.
రూపాయి కి ఆరు అనగానే డబ్బుఇచిన వాళ్లకి బుద్ధి లేదు .
ఇది నా వ్యక్తిగతమైన బాధ మాత్రమె. అందరు నాతొ ఎకిభావించాలని లేదు. ఎవరిష్టం వాళ్ళది.
యెoదుకీ అత్యాశ?
కన్న పిల్లల్ని కస్టపడి ఎదగమని , శ్రమయే ఎదగ దానికి సూత్రమనీ చెప్పి, నిజాయితీ తో పిల్లలని పెంచటం మన పాడడాలు మనకి నేర్పిన నిఇతి
మరి ఆ పెద్దలే అత్యాసః కి పోయి ఇలా చేయడం భావ్యమేనా?
ఒకసారి వాళ్ళు జలదరించింది.
పొద్దున్న అనగా పోయి పోద్దుత్నించి సాయంత్రం దాకా జివిక నడవడానికి బతుకుతెరువు కోసం బ్రతికే వాళ్ళమే ఎక్కువ. ఇలాంటి అత్యాషలు తలకేక్కకుండా ముందు మన పిల్లలకి ఒక్కొక్క మెట్టూ ఎక్కడం లో ఉన్న్న మానిసిక ప్రశాంతత ని వివరంచాలి. వాళ్ళు దారి తప్పి , అత్యాశకి పోయి తప్పు చేస్తున్నట్లనిపిస్తే హెచ్చరించాలి. అలాంటిది పెద్దలే పప్పులో కాలేస్తే కుటుంబమే పాడైపొలెదూ ? వాళ్లకి సంబంధించిన కుటుoబీకులు బ్రతికినన్ని రోజులు వేలెత్తి చూపించు కుంటూ ఎలా బ్రతకాలి , ఎలా బ్రతకాలి
మన ఆనందం, అత్యాశ్యా మన తర,తరాల బన్ఢువులనీ ఇలా వెలి చుపులకి బలి చేయడం సమంజసమేనా
ఎందుకిలా జరుగుతోంది?
మనం తినేది ఒక్క ముద్దా కట్టేది ఒక్క బట్టా
మన కోసమే ఐతే ఇంత సంపాదన , ఇంతమంది చదువులు చదివి , మంచి ఉద్యోగం చేస్తే చాలదా /
మనిషి ఆయువు వంద ఎల్లైతే దాన్లో యాభి ఏళ్ళు నిద్ర పోతానికే సరిపోతుంది. దాదాపు పడి ఏళ్ళ వయసు దాకా పెద్దల పెంపకం లోనే జరిగి పోతుంది.
అంటే మొత్తం అరవై ఏళ్ళ బ్రతుకు ఉట్టిగానే వెళ్ళిపోతుంది. మిగిలిన నలభై ఏళ్ళ బ్రతుకులో కొంచం మంచి, కొంచం ప్రేమ, కొంచం డబ్బు చాలవా ?
ప్రతి ఒక్కళ్ళు ఒక అంబానియో , బిర్లా నో, ఒక రతన్ టాటా నో కావాలని ఆశ. అంటే కాదు వాళ్ళలాగా హై క్లాసు బ్రతుకు గడపాలని ఆశ. వాళ్ళలాగా పది మందిని బ్రతించాలని కాకుండా ముంచాలని , తద్వారా తాము కార్లలో,తిరుగుతూ, ఖరీదైన జీవితం గడపాలనీ వెంపర్లాట .
ఎందుకిదంతా
తా దురలేదు, మెడ కో డొలని మన బ్రతుకు,మనం బ్రతకడానికి, ఇంతమంది జిఇవితాలతో ఆడుకోవడం అవసరమా
ఇక్కడ ముఖ్యంగా మరో విషయం ఉంది.
రూపాయి కి ఆరు అనగానే డబ్బుఇచిన వాళ్లకి బుద్ధి లేదు .
ఇది నా వ్యక్తిగతమైన బాధ మాత్రమె. అందరు నాతొ ఎకిభావించాలని లేదు. ఎవరిష్టం వాళ్ళది.
2 comments:
baavundandi. baga cheppaaru. andaru manchiga alochiste atyaasa ane padame undadu kada :)
బావుందండీ. ఎవరికి వాళ్ళు ఆలోచించుకోవాల్సిన విషయం. మీ బ్లాగు ఇంతకు ముందెప్పుడూ చూసినట్టు గుర్తు లేదు. మంచి టపాలు రాశారు. తీరిగ్గా చదువుతా.
కామెంట్ను పోస్ట్ చేయండి